నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నా.. రాయ్ బరేలీ ఓటర్లతో సోనియా..!

లోక్ సభ ఎన్నికలు ఐదో దశకు చేరుకున్నాయి. ఈ నెల 20న పలు రాష్ట్రాల్లో ఐదో దశ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ

Read more

చార్‌ధామ్‌లో ఇకపై రీల్స్‌ చిత్రీకరణ నిషిద్ధం

డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్‌ చిత్రీకరణను నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు. డెహ్రాడూన్‌లో చార్‌ధామ్‌ యాత్ర ఏర్పాట్లను

Read more

అదే జరిగితే.. ఎవరికి కనిపించను: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆటకు దూరమైతే మళ్లీ ఎవరికి కనిపించనని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో

Read more

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా… త్వరలోనే కొత్త వ్యక్తికి బాధ్యతలు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. జూన్

Read more

కడుపులో పిండానికీ జీవించే హక్కు: సుప్రీంకోర్టు

నెలలు నిండుతోన్న గర్భాన్ని తొలగించే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లి కడుపులోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేసింది. 27వారాల గర్భాన్ని

Read more

వైఎస్ జగన్ ఇంట్లో ముగిసిన 41 రోజుల రాజశ్యామల చండీయాగం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎల్లుండి విదేశాలకు వెళ్లేందుకు జగన్

Read more

నామినేషన్‌ దాఖలు చేసిన మోడీ..

మోడీని ప్రతిపాదించిన నలుగురు సామాన్యులుఆ ప్రతిపాదించిన ఆ నలుగురు ఎవరో తెలుసా?సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాశీనాథుడు కొలువైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి

Read more

ఇక నేను పెళ్లిచేసుకోవాలి: రాహుల్‌గాంధీ

రాయ్‌బరేలీ: తన లోక్‌సభ నియోజకవర్గం రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆడియన్స్‌ అడిగిన ప్రశ్నకు

Read more

ఏపీలో రీపోలింగ్ పై ఈసీ కీలక ప్రకటన..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ముగిసింది. అయితే అప్పటికే క్యూలో నిల్చున్న

Read more

గరిటె తిప్పిన ప్రధాని మోదీ

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్‌ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈసందర్భంగా పాట్నాలోని తఖత్‌ శ్రీ హరిమందిర్‌ జీ సాహిబ్‌ను సందర్శించారు. సిక్కుల మత గురువు గురునానక్‌కు

Read more